57వ అశోక్ కాలనీ ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం మరియు హోమం కార్యక్రమం జరిగినది

హన్మకొండ, ఆగష్టు 31,తెలంగాణ అనుక్షణం :హనుమకొండ 57వ  అశోక్ కాలనీ గణపతి నవరాత్రి ఉత్సవాలు భాగంగా ఐదవ రోజు ఆదివారం రోజున  అశోక్ కాలనీ ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం మరియు హోమం కార్యక్రమం జరిగినది . ఈ కార్యక్రమంలో భక్తులు అధిక  పాల్గొని వారి భక్తి చాటుకున్నారు.  అన్నదాత యానపు ఆర్యన్ చంద్రశేఖర్ తేజస్విని దంపతులు. మాట్లాడుతూ  అన్నదాన కార్యక్రమం మా చేతిలో మీదుగా జరగడం సంతోషంగా ఉందని అన్నారు మరియు పాల్గొన్న భక్తులకు కమిటీ వారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు చింతం శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి సర్వోత్తమ్ రెడ్డి అశోక్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు  కృష్ణారెడ్డి  మరియు కమిటీ సభ్యులు  కాలనీ భక్తులు పాల్గొన్నారు....

Comments